Wednesday, May 22, 2024

HYD : మియాపూర్‌ లో బీజేపీ నేత ఆత్మహత్య

హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌ లో బీజేపీ నేత జ్ఞానేందర్‌ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జ్ఞానేందర్‌ ప్రసాద్.. ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement