హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ లో బీజేపీ నేత జ్ఞానేందర్ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జ్ఞానేందర్ ప్రసాద్.. ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement