Thursday, May 2, 2024

ఎల్‌ఓసి లెటర్‌ను అందజేసిన ఎమ్మెల్యే

తెల్కపల్లి : తెల్కపల్లి మండలంలోని బొప్పాల్లి గ్రామానికి చెందిన కాశమ్మ హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుండి 2లక్షల రూపాయల ఎల్‌ఓసి లెటర్‌ను ఎమ్మెల్యే మర్రిజనార్థన్‌రెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement