Friday, May 17, 2024

TS | డిగ్రీలో చేరేందుకు 3వ తేదీన‌ దోస్త్‌ నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌ , ఆంధ్ర ప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్విసెస్‌ తెలంగాణ (దోస్త్‌ ) నోటిఫికేషన్ (శుక్రవారం) విడుదల కానుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు నోటిఫికేషన్‌ ను విడుదల చేస్తారు.

ఈ సారి మూడు దఫాల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ లో తమకు నచ్చిన కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేయాల్లి ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement