Wednesday, May 22, 2024

హన్మకొండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. హెయిర్ డై తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హెయిర్ డై తాగిన వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్వస్థలం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి. అయితే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement