Thursday, May 2, 2024

గ్రూప్ – 4 పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌పై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో గ్రూప్ –4 పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. గ్రూప్ –4 ప‌రిధిలో ఖాళీగా ఉన్న‌ 9,618 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించారు. ఈనెల 29వ తేదీలోపు టీఎస్‌పీఎస్సీకి వివ‌రాలు పంపాల‌ని అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌కు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement