Thursday, April 18, 2024

బల్కంపేట ఎల్లమ్మ ఆల‌య అభివృద్దికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా విరాళం

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సలహా మేరకు స్పందించి ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రూ.1,00,116 ల విరాళం అందజేశారు. బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఆలయ అభివృద్ధిలో భాగంగా దక్షిణం వైపు రేకుల షెడ్డు నిర్మాణం కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్తా విరాళం ఇవ్వడం జరిగింది. ఈ చెక్కుని పాలక మండలి సభ్యులు పి.శ్రీనివాస్ గుప్తాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఎస్ఆర్ నగర్ జోన్ చైర్ ప‌ర్స‌న్ వాసవి క్లబ్ అధ్యక్షులు పాలడుగుల ప్రశాంత్ అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement