Sunday, May 26, 2024

హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ.. 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ప్రధాన న్యాయమూర్తి నివాసానికి చేరుకున్న సీఎం పలు అంశాలపై ఆయనతో చర్చించారు. 40 నిమిషాల పాటు వీరిద్ద‌రి మ‌ధ్య ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా ఘటనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీజేకు సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సీజే పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement