సిద్దిపేటలో ఈ నెల 17న జరిగే సీఎం కేసీఆర్ ప్రగతి- ప్రజా ఆశీర్వాదం సభ స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు బుధవారం ఉదయం సిద్దిపేట వేములవాడ కమాన్ వద్ద గల స్థలాన్ని అదేవిధంగా నాగ దేవత గుడి నుండి సిరిసిల్ల రోడ్డు కు వెళ్లే బైపాస్ రోడ్ లో గల స్థలాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు మంత్రి వెంట మంత్రి వెంట సుడా చైర్మన్ మారేడు రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, మోహన్ లాల్ తదితరులు ఉన్నారు
BRS Public Meeting …. 17న సిద్దిపేటలో కెసిఆర్ సభ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు
Advertisement
తాజా వార్తలు
Advertisement