Monday, May 6, 2024

సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం..

బెల్లంపల్లి : పట్టణంలోని 31వ వార్డులో కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయించినట్లు మున్సిపల్‌ కమీషనర్‌ జంపాల రజిత తెలిపారు. శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ మున్సిపల్‌సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయించడంతో పాటు బ్లీచింగ్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement