Sunday, May 19, 2024

ADB: భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భ‌ర్త ప‌రిస్థితి విష‌మం

నిర్మల్ టౌన్, మే 6 (ప్రభ న్యూస్) : ఆర్థిక పరిస్థితులతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా బంగల్పేట్ చెరువులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన భార్య‌భ‌ర్త‌లు కృష్ణమూర్తి(55), పుష్పలత (50) ఇద్దరూ చెరువులో దూకారు. భార్య అక్కడిక‌క్క‌డే మృతిచెందగా, కొన ప్రాణంతో ఉన్న భర్త కృష్ణమూర్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement