Sunday, May 19, 2024

TS | రైతు బంధు నిధులు విడుదల..

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు (భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. నేడు (సోమవారం) ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు రిలీజ్ చేసింది.

రైతు భరోసా నిధులను ఈ నెల 9వ తేదీలోగా పూర్తి స్థాయిలో జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక‌ వీటితో పాటు ఎన్నికల సంఘం అనుమతితో ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు నిధులు కూడా విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement