Sunday, April 28, 2024

పారిశుద్ధ్య కార్మికుల‌కు దుస్తులు, ప‌నిముట్లు పంపిణీ

భీమిని : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించే పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ గౌతమి పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య‌ కార్మికులకు నూతన వస్త్రాలతో పాటు ఇతర సామ‌గ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సాఫ్ధర్ అలీ, కార్యదర్శులు సత్యనారాయణ, రాజు, ఉబేద్, అలీ, అజయ్, సాయి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement