Saturday, April 27, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా నాలుగ‌వ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల‌తో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 59,037కి పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 17,617 వద్ద స్థిరపడింది. హిందుస్థాన్ యూనిలీవర్ (2.68%), మారుతి సుజుకీ (1.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.02%), నెస్లే ఇండియా (0.95%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.73%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (-5.37%), టెక్ మహీంద్రా (-4.44%), టాటా స్టీల్ (-3.18%), భారతి ఎయిర్ టెల్ (-2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.77%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement