Saturday, April 27, 2024

వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించిన కేసీఆర్

సీఎం కేసీఆర్ చందాన‌గ‌ర్‌లోని వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని కేసీఆర్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారిని, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎమ్మెల్యే
అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement