Saturday, May 25, 2024

Breaking: ఢిల్లీ బీబీసీ కార్యాలయంలో ఐటీ దాడులు

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీబీసీ కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సిబ్బంది సెల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లొద్దని ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement