Wednesday, May 8, 2024

Breaking: భారీ అగ్నిప్ర‌మాదం… ఐదుగురు మృతి.. 60మందికి గాయాలు

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. రాష్ట్రంలోని భ‌దోహిలోని దుర్గ‌మ్మ మండ‌పంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో ఐదుగురు మృతిచెంద‌గా.. 60మందికి పైగా గాయాల‌య్యాయి. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు చిన్నారులున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement