Friday, April 26, 2024

Breaking: తిరుపతి దగ్గర కారులో మృత‌దేహం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని తిరుప‌తి ద‌గ్గర కారులో మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృతిచెందిన వ్య‌క్తి త‌మిళ‌నాడుకు చెందిన అయ్య‌ప్ప‌గా గుర్తించారు. అయ్య‌ప్ప ట్యాక్సీ డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement