Friday, April 26, 2024

కొత్త‌గా 15,815 క‌రోనా కేసులు-53మంది మృతి

నేడు కొత్త‌గా 15,815క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 53మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 53897 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,19,264 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 53 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 526996 కి చేరింది. డిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,018 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,35, 93112 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.077 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 24 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement