ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడులో మావోయిస్టులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. క్యాంప్ పై మావోయిస్టులు లాంచర్ ప్రయోగించాడు. మావోయిస్టులపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement