Sunday, May 19, 2024

Gunter: కర్రలు, రాళ్లతో దాడి : నలుగురు విద్యార్థులకు గాయాలు

పరీక్ష రాసి బస్సులో బయల్దేరిన గురుకుల ఇంటర్ విద్యార్థులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడడంతో దాడికి పాల్పడడంతో నలుగురు విద్యార్థులకు గాయాలైన ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. అలాగే ఆర్టీసీ బస్సు ధ్వంసమైంది. జిల్లాలోని క్రోసూరు-అచ్చంపేట విద్యార్థుల మధ్య గతంలో జరిగింది. అయితే ఆ విద్యార్థులు పాతకక్ష్యలతో క్రోసూరు విద్యార్థి స్నేహితులు దాడికి పాల్పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement