Saturday, April 27, 2024

Breaking : ఉత్త‌రాఖండ్ లో విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు-28మంది గ‌ల్లంతు

ఉత్త‌రాఖండ్ లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.28మంది గ‌ల్లంతయ్యారు.దాంతో స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్టారు అధికారులు. ఈ స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో ఎన్డీఆర్ ఎఫ్..ఎస్టీఆర్ ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement