Friday, April 26, 2024

Breaking: ఫ్యాక్ట‌రీలో పేలిన బాయిల‌ర్.. ముగ్గురు మృతి

ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్ పేల‌డంతో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డిన ఘ‌ట‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మీర‌ట్ లోని ఓ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్ పేలింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రికొంద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement