Sunday, May 19, 2024

కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. 11మంది సభ్యులతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో బోర్డు ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా మోడీ, అమిత్ షా, యడియూరప్ప, రాజ్ నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్ లతో పాటు తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్ కు చోటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement