Wednesday, May 1, 2024

మాజీ ఎంపీటీసీ భ‌ర్తపై క‌త్తితో దాడి

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త గెల్లు మల్లయ్య యాదవ్ పై అదే గ్రామనికి చేందిన ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆ ఘ‌ట‌న‌లో మ‌ల్ల‌య్య‌కు తీవ్ర గాయలు కావడంతో వరంగల్ అసుపత్రికి తరలించారు. భూ తగాదాలే కారణమని చర్చించుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement