Wednesday, May 8, 2024

IPL | దంచికొట్టిన బెంగళూరు.. ముంబయి టార్గెట్​ ఎంతంటే!

ఐపీఎల్ 54వ మ్యాచ్‌లో ఇవ్వాల (మంగళవారం) రాత్రి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ప్లే ఆఫ్ రేసులో వెన‌క‌బ‌డిన ఈ రెండు జ‌ట్లు గెలుపుపై క‌న్నేశాయి. ప్రస్తుతం ఆర్సీబీ ఆరో స్థానంలో ఉండగా.. ముంబై 8వ‌ ప్లేస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే డూప్లెసిస్ సేన మూడో స్థానానికి చేరుంతుంది. ఒక‌వేళ ముంబయి విజ‌యం సాధించినా థ‌ర్డ్ ప్లేస్‌లో నిలుస్తుంది.

- Advertisement -

ఇక.. ఇవ్వాల టాస్​ గెలిచిన ముంబయి బౌలింగ్​ ఎంచుకుంది. తొలిసారి బ్యాటింగ్​ చేసిన ఆర్సీబీ దూకుడు చూపింది. దీంతో డూప్లిసెస్​ (65), మ్యాక్స్​వెల్​ (68), దినేశ్​ కార్తీక్​ (30) పరుగులు చేశారు. విరాట్​ కోహ్లీ (1) ఆదిలోనే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఆర్​సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరగులు చేసింది. ఇక.. మరికొద్ది సేపట్లో ముంబయి బ్యాటింగ్​ చేయనుంది. ముంబయి టార్గెట్​ 200గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement