Thursday, May 2, 2024

తన కూతురి కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని.. విద్యార్థికి విషమిచ్చి…

తన కూతురి కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని.. 8వ తరగతి స్టూడెంట్ ను మరో విద్యార్థిని తల్లి విషమిచ్చి హత్య చేయించిన ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. తన కూతురు కంటే ఆ విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని మరో స్టూడెంట్ తల్లి అయిన సహాయరాణి ఆ దారుణానికి పాల్పడింది. సహాయరాణి కూల్ డ్రింక్ లో విషమిచ్చి హత్య చేయించింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement