Tuesday, March 19, 2024

Breaking: కాబూల్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

భారీ పేలుడు ఘ‌ట‌న‌లో 10మంది మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో సంభవించింది. కాబూల్‌లోని మిలటరీ ఎయిర్‌పోర్టులో పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో 10 మంది మరణించగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement