Friday, March 29, 2024

అమ‌రావ‌తి బుద్దిస్ట్ సెంట‌ర్… మంత్రి రోజా

అమ‌రావ‌తి బుద్దిస్ట్ సెంట‌ర్ అని, బుద్దిస్ట్ సెంట‌ర్ ప్రాంతాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఇత‌ర రాష్ట్రాల కంటే ఏపీ ప‌ర్యాట‌క శాఖ మెరుగ్గా ఉంద‌న్నారు. చారిత్ర‌క క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌పై దృష్టి సారించామ‌న్నారు. టూరిజం ప్యాకేజీ కింద మంగ‌ళ‌గిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement