Sunday, April 28, 2024

Asian Games: గురి త‌ప్ప‌ని భాణం – భార‌త్ కు మ‌రో స్వ‌ర్ణం

చైనాలో జ‌రుగుతున్న ఆసియ‌న్ గేమ్స్ లో ఇండియన్ ఆర్చర్లు మరో గోల్డ్ మెడల్ గెలిచారు. కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఫైనల్లో భారతీయ బృందం దక్షిణ కొరియాను ఓడించింది. ఓజాస్ డియోటేల్‌, అభిషేక్ వర్మ, ప్రథమేశ్ జాకర్‌లు తమ సత్తా చాటారు.
పురుషుల టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని అందించి పెట్టారు. 235-230 స్కోరుతో సౌత్ కొరియా జట్టుపై విజయం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 21కు చేరుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement