Saturday, April 27, 2024

అచ్చంపేటలో టీఆర్ఎస్ విజయం.. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కైవసం

నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట మున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకుని మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్నీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ 6 చోట్ల, భాజపా 1 చోట గెలుపొందింది. పురుపాలికలో 20 వార్డుల్లో మొత్తం 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement