Tuesday, May 14, 2024

TS | 47 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ !

రాష్ట్రంలో పనిచేస్తున్న 47 మంది డిఎస్పీ లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఈరోజు డీఎస్పీ లను బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement