Thursday, May 30, 2024

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరు నాగారంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వరు నితీష్ (17), సాయివర్ధన్ (17), సందీప్ (12) గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement