Friday, April 26, 2024

విమాన ప్రయాణీకులకు నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మాస్క్‌ లేకుండా ప్రవేశించిన వారికి భారీ జరిమానాలతో పాటు కొవిడ్‌ రవాణా నిబంధనల ప్రకారం నోఫ్లై జాబితాలో చేర్చాలని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ను ఢిల్లి హైకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా విమాన ప్రయాణీకులకు కరోనా నిబంధనలు, ఆంక్షలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు సూచించింది. విమానాశ్రయ పరిసరాలు, విమానాల్లో కూడా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు ఏవియేషన్‌ ఇండస్ట్రీని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement