ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల తమ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తమ జిల్లా భూములన్నీ నాగార్జునసాగర్పైనే ఆధారపడి ఉన్నాయని.. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: జోరు వానలో టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర