Wednesday, May 8, 2024

RR | షాద్ నగర్ లో మెరిసిన ‘స్వాతి’ ముత్యం.. ఎస్ఐగా రిక్రూట్‌మెంట్‌!

షాద్ నగర్ (ప్రభ న్యూస్) : ఇటీవల జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌ట్లోళ్ల స్వాతికి ఎస్సైగా పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. కొందూర్గు మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన స్వాతి తల్లి టైలరింగ్ చేస్తూ చదివించారు. ప్రభుత్వ పాఠశాలలో చ‌దివిన స్వాతిని మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చారు. ఎస్సై రిక్రూట్మెంట్ పరీక్షలు రాసి అందులో పాసై పోలీసు శాఖ లో ఎస్సైగా ఉద్యోగం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement