Wednesday, May 8, 2024

మురుగునీటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం.. షిరిడీ సంస్థాన్ సీఈవో చ‌ర్య‌లు

షిరిడీ, (ప్రభ న్యూస్) : షిరిడీలో మురుగునీరు రోడ్ల‌పై పార‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సాయిబాబా సంస్థాన్ సీఈవో పి. శివ‌శంక‌ర్ తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆయ‌న చొర‌వ చూపారు. దీంతో భ‌క్తుల‌కు మురుగునీటితో అసౌక‌ర్యం తొల‌గిపోనుంది. కాగా, ఈ స‌మ‌స్య ప‌రిష్కారంలో భాగంగా షిర్డీ మునిసిప‌ల్ కౌన్సిల్ అధికారులు ఓ ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement