Saturday, April 27, 2024

విమాన గోపురం.. బంగారం తాపడనికి రూ. 3 కోట్ల విరాళం

యాదాద్రి, ప్రభన్యూస్ : శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పుననిర్మాణంలో భాగంగా విమాన గోపురం బంగారు తాపడం కోసం అదివారం హెటేరో గ్రూప్ ఆలయ ఈవో గీతా రెడ్డికి చెక్కులను అందజేశారు. హెటేరో గ్రూప్ రూ. 50 లక్షలు, హెటేరో డ్రగ్స్ రూ. 50 లక్షలు, హెటేరో ల్యాబ్స్ రూ. 50 లక్షలు, హనోరర్ ల్యాబ్స్ రూ. 50 లక్షలు, బండి పార్ధసారధి రెడ్డి రూ. 50 లక్షలు, డి దామోదర్ రావ్ రూ. 50 లక్షల చెక్కులను అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement