Saturday, April 27, 2024

HYD: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, జానారెడ్డి, తదితరులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అవమానం జరిగిందని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాలను జానారెడ్డి, తదితరులు పొన్నాలను సముదాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement