Sunday, May 5, 2024

Warm-up Match .. ఆస్ట్రేలియా టార్గెట్ 187 పరుగులు

ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత జట్టులో కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) పరుగులు చేయగా.. దినేష్ కార్తీక్ 20, విరాట్ కోహ్లీ 19 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని చేరుకోవాలంటే… 187 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement