Wednesday, May 22, 2024

ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా మంగళగిరి-తాడేపల్లి

ఏపీలో జగన్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి మున్సిపాలిటీలను కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండింటినీ క‌లిపి మంగ‌ళ‌గిరి- తాడేప‌ల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ పేరుతో ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్త‌ర్వులు జారీ చేశారు. కార్పొరేషన్ ప‌రిధిలో మంగ‌ళ‌గిరిలోని 11, తాడేప‌ల్లిలోని 10 పంచాయ‌తీలు ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement