Saturday, April 27, 2024

Breaking: యాచారంలో మళ్లీ చిరుత కలకలం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నంది వనపర్తి అనుబంధ గ్రామమైన పిల్లిపల్లిలో చిరుతపులి కలకలం రేపుతోంది. గ్రామానికి శివారులోని ఎరుకలి బిక్షపతి వ్యవసాయ పొలంలో రాత్రి సమయంలో చిరుత పులి పొలంలో కట్టివేసినా ఆవు దూడను చంపి తినేసింది. వరుసగా చిరుత చేస్తున్న దాడులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement