Saturday, April 27, 2024

కార్యకర్తలకు కొండా లేఖ

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేర చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. రాజీనామా లేఖను గతంలోనే పి సి సి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పంపించానని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని ఉత్తమ చెప్పటంతో ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

వచ్చే రెండు మూడు నెలల్లో నియోజకవర్గ ప్రజలందరిని కలుస్తానని కలిసి చర్చించిన తరువాతే భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement