Saturday, April 27, 2024

ఇవాళ రాత్రి 8 గంటలకు లంకతో రెండో టీ20 మ్యాచ్..

భారత్ శ్రీ లంక ల మధ్య నిన్న రద్దు అయిన రెండో టీ20 మ్యాచ్‌ ను తిరిగి యథావిధిగా ఇవాళ నిర్వహిస్తామని శ్రీలంక బోర్డు ప్రకటించేసింది. ఇక ఈ మ్యాచ్‌ కొలంబో వేదికగా జరుగనుండగా.. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా… కృనాల్‌ పాండ్యాకు కరోనా మహమ్మారి పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో… నిన్న జరుగాల్సిన రెండో టీ 20 మ్యాచ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇక అటు ఈ టీ-20 సిరిస్‌ లో 1-0 తేడాతో టీం ఇండియా ముందుంది.ఇక అటు కృనాల్‌ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న రాహుల్‌ చాహల్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, మనీష్ పాండే, కృష్ణప్ప గౌతమ్, హర్ధిక్‌ మరియు ఇషాన్ కిషన్ ఇవాళ్టి మ్యాచ్‌కు దూరం కానున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం: కొడాలి నాని

Advertisement

తాజా వార్తలు

Advertisement