Saturday, April 27, 2024

Breaking: సుప్రీంకోర్టు జడ్జి ఎంఆర్ షా కు అస్వస్థత

సుప్రీంకోర్టు జడ్జి ఎంఆర్ షా అస్వస్థతకు గురయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఎంఆర్ షా కు గుండెపోటు వచ్చింది. ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement