Sunday, May 5, 2024

నిండు కుండలా.. చెరువులు

రంగారెడ్డి, ప్రభన్యూస్ : కందుకూరు మండలంలోని జైత్వారం, పులిమామిడి, ధన్నారం నేదునూరు, మాన్యగూడ, దాసర్లపల్లి, ముచ్చర్ల, దెబ్బడగూడ, సాయిరెడ్డిగూడ, గూడూరు మీరుఖాన్‌ పెట్‌, గ్రామాలలో భారీ వర్షం కురవడంతో చెరువులు నిండుకుండలా మారాయి.

మరోపక్క మండల కేంద్రంలోని శ్రీశైలం జాతీయ రహదారిపై వర్షపు నీరు భారీ ఎత్తున రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వర్షపు నీటి పూర్తిగా నీట మునిగిపోతుంది. భారీ వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేశారు. సాగుకు సిద్ధమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement