Sunday, May 26, 2024

Breaking: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ కూతురు అరెస్టు..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ కూతురు క‌ళ్యాణిసింగ్ అరెస్టు అయ్యారు. షూట‌ర్ సిప్పీ సిద్దూ మ‌ర్డ‌ర్ కేసులో క‌ళ్యాణి సింగ్‌ను సీబీఐ ఇందాక‌నే అరెస్టు చేసింది.

ఏడేళ్ల క్రితం ఛండీగ‌ఢ్‌లో షూట‌ర్ సిప్పీ సిద్ధూ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. దీనికి సబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement