Saturday, April 27, 2024

గుత్తికోయ‌ల దాడిలో ఫారెస్ట్ ఆఫీస‌ర్‌ మృతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దారుణం చోటుచేసుకుంది. చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు పరిధిలోని ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావు అడ్డుకున్నాడు. దీంతో గుత్తికోయ‌లు గొడ్డ‌లితో దాడికి దిగారు. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ ఫారెస్ట్ రేంజ‌ర్ శ్రీ‌నివాస్ రావు మృతి చెందాడు. పోడు భూముల వివాదంతోనే ఈ దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement