Thursday, May 2, 2024

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో మొద‌టి రోజైన‌ ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ముందుగా నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత‌ చివర వరకు స్వల్ప లాభ, నష్టాల మధ్య కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62,130కి పడిపోయింది. నిఫ్టీ 0.55 పాయింట్లు లాభపడి 18,497 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement