Saturday, April 27, 2024

Breaking : కెజిబివి స్కూల్ విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌..చ‌ర్య‌లు చేప‌ట్టిన డీఈవో..

విశాఖ పాడేరు కెజిబివి స్కూల్ లో అస్వ‌స్థ‌త‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆహార ప‌దార్థాల శాంపిళ్ల‌ను సేక‌రించారు అధికారులు. స్కూల్ ను ప‌రిశీలించారు డీఈవో చంద్ర‌క‌ళ‌. విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌కు గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం మెరుగ్గానే ఉంది. రిపోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు డీఈవో.

Advertisement

తాజా వార్తలు

Advertisement