Thursday, May 16, 2024

భట్టి పాదయాత్ర పునఃప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ఎర్రుపాలేం మండలం మీనవోలు గ్రామంలోని అంకమ్మ దేవాలయం నుంచి పుణఃప్రారంభం చేశారు. ఈ సందర్భంగా అంకమ్మ దేవాలయంలో మల్లు నందిని భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామంలోని ప్రజలను పలుకరిస్తూ వారి వ్యక్తిగత సమస్యలు వింటూ పాదయాత్రను భట్టి విక్రమార్క కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement